ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాల్ డిస్నీ స్టూడియో నిర్మిస్తున్న ‘అనగనగా ఓ ధీరుడు’
విడుదలకి సిద్ధం అవుతోంది. కె. రాఘవేంద్రరావు తనయుడు, ప్రకాష్ దర్శకత్వం
వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ, శృతి హాసన్ జంటగా నటిస్తున్నారు. ప్రతినాయకి
పాత్రలో మంచు లక్ష్మి నటించడం మరో విశేషం మా ఈ సినిమా త్ర్రేలర్ ఈ రోజు రిలీజ్ అవ్వటం జరిగింది.....ఈ సినిమా త్రేలర్ చూస్తూ ఉంటె ఈ సినిమా హాలిహుడ్ సినిమా ల ఉంది చాలా అద్బుతంగా ఉంది ఈ సినిమా ఎలా ఉంటుందో అని సిని వర్గం లో అంచనాలు బరిగా ఉన్నాయ్ ఈ సినిమా కూడా మగదీర అంతటి విజయాని సాదిస్తుంది అని అంటున్నారు...ఈ సినిమా లో సిధార్థ మాస్ గా కనిపించబోతున్నాడు అని సినివర్గాలు చెప్తున్నాయి..
భారతదేశ సినీచరిత్రలో ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని విజువల్ ఎఫెక్ట్స్ ఈ
సినిమాలో కనిపిస్తాయని, భారతేదేశ సినీ చరిత్రలోనే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా
అద్వితీయ చిత్రంగా నిలబడుతుందని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. మంచు లక్ష్మి
నటన గురించి కూడా పలువురు అభినందిస్తూ చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు కోటి, కీరవాణి, మిక్కి జె. మేయర్, సలీం- సులేమాన్ లు కలిసి పనిచేయడం మరో చెప్పుకోదగ్గ విషయం.
No comments:
Post a Comment